Friday, 11 December 2020

ప్రేమ పెళ్లి.. 24గం. గడవకముందే మృత్యు ఒడిలోకి.. దిగ్భ్రాంతికి గురిచేస్తున్న ఘటన..

కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న రోజే ఓ నవ జంట రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందింది. బైక్‌పై వెళ్తున్న జంటను గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆస్పత్రిలో ఆ యువకుడు కూడా మృతి చెందాడు. పెళ్లి చేసుకుని 24గంటలు కూడా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3805hR6
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour