Monday, 14 December 2020

పోలవరం నిర్వాసితులకు తప్పక న్యాయం చేస్తాం .. 2022 ఖరీఫ్ నాటికి నీరందిస్తాం : సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించారు. పోలవరం పర్యటనలో భాగంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరు అందిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు పోలవరం నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ పోలవరం నిర్మాణం కోసం ఏర్పడిన ఆర్థికపరమైన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mcb0IB
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour