Saturday, 26 December 2020

2004 సునామీ: ఆ ఘోర విపత్తుకు 16 ఏళ్లు... మెరీనా బీచ్‌ వద్ద మృతులకు పూలతో నివాళి

చెన్నై: 2004 డిసెంబర్ 26... ప్రపంచమంతా ఇంకా క్రిస్మస్ సంబరాల వేడుకల నుంచి బయటకు రాకముందే సునామీ రూపంలో పెను విపత్తు పలు దేశాలను కబళించింది. ఆ విషాదం జరిగి నేటికి 16 ఏళ్లు పూర్తయ్యాయి. నాడు రిక్టర్ స్కేల్‌పై 9.1 తీవ్రతతో హిందూ మహా సముద్రంలో ఏర్పడిన భూకంపం ఎంతోమంది ప్రాణాలను తీసుకుంది. మరెందరినో అనాథలుగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3aFD316
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour