Tuesday, 1 December 2020

అమెరికా ఘోస్ట్‌టౌన్‌: వణికించిన పెనుభూకంపం: 15 నిమిషాల్లో ఏడుసార్లు: జియాలజిస్టుల్లో కలకలం

వాషింగ్టన్: అమెరికాలో పెనుభూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా రికార్డయింది. ప్రధాన భూకంపం తరువాత కూడా ఏడుసార్లు వెంటవెంటనే ప్రకంపనలు నమోదు అయ్యాయి. ఈ ఉదంతం భూగర్భ శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ స్థాయిలో ప్రకంపనలు చోటు చేసుకోవడం అరుదుగా భావిస్తున్నారు. దీనికి గల కారణాలపై అన్వేషణ చేపట్టారు. భూ ఫలకాల్లో సంభవించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lsErWz
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour