Wednesday, 9 December 2020

నాతో ఫొటో దిగితే ఉద్యోగిని సస్పెండ్ చేస్తారా? ఆ 120 కోట్లు ఏం చేశారు కేసీఆర్?: బండి సంజయ్

హైదరాబాద్: సీఎం కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. రైతులను కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. భూసార పరీక్ష లేకుండానే సన్న రకాలు వేయమని కేసీఆర్ చెప్పారని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37NyEWX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour