Tuesday, 22 December 2020

కటక్‌లో రూ. 12 కోట్ల భారీ దోపిడీ: హైదరాబాద్ సీపీకి ఒడిశా డీజీపీ ఫోన్, కేసు క్లోజ్ చేశారిలా..

హైదరాబాద్: అత్యంత కీలకమైన కేసులను కూడా తెలంగాణ పోలీసులు ఎంతో సమర్థత, చాకచక్యంతో చేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగంవారు కూడా తెలంగాణ పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసుల సాయాన్ని కోరుతున్నారు. ఇటీవల ఒడిశాలో జరిగిన భారీ దోపిడీని తెలంగాణ పోలీసులు ఛేధించడం గమనార్హం.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pi9PJw
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour