Monday, 7 December 2020

ఉదయం 11 నుంచి 3 వరకు సకలం బంద్: జనానికి ఇబ్బంది కలిగించబోం, భారతీయ కిసాన్ యూనియన్

మరికొన్ని గంటల్లో భారతీయ కిసాన్ యూనియన్ భారత్ బంద్ చేపట్టబోతోంది. తమ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం పరిష్కరించడం లేదు. దీంతో నిరసనకు పిలుపునిచ్చింది. బంద్ చేసే సమయాన్ని కూడా యూనియన్ తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి బంద్ ప్రారంభమవుతోందని వెల్లడించింది. నాలుగుగంటల పాటు.. అంటే మధ్యాహ్నం 3 గంటలకు బంద్ ముగిస్తామని వివరించింది. తమ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3mQQ9vO
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour