Wednesday, 30 December 2020

రూ.1లక్షకు వివాహిత విక్రయం... ముగ్గురి చేతుల్లోకి.. 9 నెలల నిర్బంధం,ఎట్టకేలకు ఇలా విముక్తి...

భర్తతో తలెత్తిన మనస్పర్థల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత దారుణ పరిస్థితులను చవిచూసింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయ మాటలతో ఆకర్షించిన ఓ వృద్దురాలు ఏకంగా ఆమెను రూ.1లక్షకు అమ్మేసింది. అక్కడినుంచి ఆమె మరో ఇద్దరి చేతులు మారింది. అప్పుడు గానీ తాను మోసపోయానన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. బయటపడే దారులన్నీ మూసుకుపోయాక ఎట్టకేలకు 9 నెలల నిర్బంధం తర్వాత ఆమెకు విముక్తి కలిగింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hv33O4
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour