భర్తతో తలెత్తిన మనస్పర్థల కారణంగా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఓ వివాహిత దారుణ పరిస్థితులను చవిచూసింది. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయ మాటలతో ఆకర్షించిన ఓ వృద్దురాలు ఏకంగా ఆమెను రూ.1లక్షకు అమ్మేసింది. అక్కడినుంచి ఆమె మరో ఇద్దరి చేతులు మారింది. అప్పుడు గానీ తాను మోసపోయానన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. బయటపడే దారులన్నీ మూసుకుపోయాక ఎట్టకేలకు 9 నెలల నిర్బంధం తర్వాత ఆమెకు విముక్తి కలిగింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3hv33O4
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment