బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం విశేషం. అయితే దీనిపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. తనదైన శైలిలో బీజేపీ/ నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతోన్న సంగతి తెలిసిందే. మోడీ చేస్తానని చెప్పిన అంశాలు.. నెరవేర్చని హామీలను మరోసారి ప్రకాశ్ రాజ్ ప్రస్తావించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38CmKkN
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment