Tuesday, 3 November 2020

IPL 2020: రిక్కీ పాంటింగ్ చెప్పడంతోనే మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాను: రహానే

దుబాయ్: ఐపీఎల్ 2020‌ ఆరంభానికి ముందు తమ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ చెప్పిన విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్‌ అజింక్యా రహానే గుర్తుచేసుకున్నాడు. నీకు మూడో స్థానంలో బ్యాటింగ్‌ బాగుంటుందని రికీ చెప్పాడని, ఆ స్థానంలోనే బ్యాటింగ్ చేయమని పట్టుబట్టారని పేర్కొన్నాడు. క్రికెట్‌ అంటేనే ఫన్నీగా ఉంటుందని, ఎప్పుడు ఏమి జరుగుతుందో చెప్పడం కష్టమన్నాడు. రాయల్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/363Sz2O
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour