Tuesday, 17 November 2020

పంచాయతీ పోరుపై సై అంటే సై అంటున్న జగన్‌, నిమ్మగడ్డ- పరస్పరం లేఖలు, గవర్నర్‌కు ఫిర్యాదులు

ఏపీలో కరోనా కారణంగా వాయిదా పడిన స్ధానిక సంస్ధల ఎన్నికలను దశల వారీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వానికి మంటపుట్టిస్తున్నాయి. కరోనా తగ్గినందున వచ్చే ఫిబ్రవరిలో పార్టీలతో సంబంధం లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామంటూ నిన్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ చేసిన ప్రకటనతో ఈ వార్‌ మొదలైంది. దీనిపై

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nDJlBH
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour