నివర్ తుఫాను తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. నివర్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని చెన్నై మహానగరం తోపాటుగా, 13 జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఏపీలోనూ నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల కురుస్తున్న వర్షాలకు జనజీవనం అతలాకుతలం అవుతోంది. వర్షాలకు తోడు, చలి గాలులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక రైతులు లబోదిబోమంటున్నారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V3AYmC
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment