Wednesday, 25 November 2020

పార్లమెంటు ప్రాంగణంలో గాంధీ విగ్రహం తొలగింపు- ఎందుకో తెలుసా ?

భారత పార్లమెంటు ప్రాంగణంలో అడుగుపెట్టగానే మౌనంగా కూర్చున్న 16 అడుగులు ఎత్తైన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం దర్శనమిస్తుంటుంది. ఎన్నో భావాలకు ప్రతిరూపంగా ప్రజలు, రాజకీయ నాయకులు, సందర్శకులు దాన్ని భావిస్తుంటారు. దీన్ని ప్రస్తుతం వేరే ప్రాంతానికి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు కూడా బలంగానే ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37a3zMu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour