Monday, 9 November 2020

తుఫాన్ ముందు ప్రశాంతత: భార్య ఒడిలో కునుకు తీస్తోన్న హార్డ్ హిట్టర్: రెచ్చిపోతే..చుక్కలే

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్ 13వ ఎడిషన్ ఫైనల్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్.. తొలిసారిగా ఫైనల్‌లో అడుగు పెట్టిన ఢిల్లీ కేపిటల్స్ మధ్య ఉత్కంఠభరితంగా తుదిపోరు కొనసాగబోతోంది. మరోసారి ఛాంపియన్‌గా అవతరించడానికి ముంబై ఇండియన్స్..మొట్టమొదటిసారిగా ఫైనల్‌లో ప్రవేశించి, కప్‌ను కొట్టేసిన జట్టుగా నిలవడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UcCrqk
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour