Tuesday, 24 November 2020

నితీష్ సర్కార్‌ మూణ్నాళ్ల ముచ్చటేనా?: జైలు నుంచే చక్రం తిప్పుతోన్న లాలూ: మోడీ ఆరోపణ

పాట్నా: బిహార్ రాజకీయాల్లో సరికొత్త ప్రకంపనలు ఆరంభమైనట్టు కనిపిస్తున్నాయి. బొటాబొటి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జనతాదళ్ (యునైటెడ్)-భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం మూణ్నాళ్ల ముచ్చటలా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారథ్యంలోని ఎన్డీఏ సర్కార్‌ను కూలదోయడానికి కుట్ర సాగుతోందంటూ బీజేపీ సీనియర్ నేత, బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి సుశీల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3l3AOpV
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour