Friday, 13 November 2020

మక్కలను కొనుగోలు చేస్తాం, పత్తికి కూడా మద్దతు ధర, అందుకు కారణం కేంద్రమే: హరీశ్ రావు

మక్క పంట కొనుగోలు ఆలస్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని ఆర్థికమంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్ర నిర్ణయం వల్ల పంట కొనుగోలు ఆలస్యమయ్యిందని చెప్పారు. కేంద్రం విధాన నిర్ణయం రావడం ఆలస్యమయ్యిందని తెలిపారు. చివరికీ మక్క పంట కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు. పంటల కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో మెలగుతుందని చెప్పారు. మక్క

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lriRCM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour