Sunday, 29 November 2020

పడవ నడిపిన ఏపీ మంత్రి గౌతంరెడ్డి- పెన్నా నది వరద బాధితుల పరామర్శ..

తమిళనాడులో తీరం దాటిన నివర్‌ తుపాను ప్రభావం ఏపీపై తీవ్రంగా పడింది. ముఖ్యంగా తమిళనాడుకు పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో తుపాను ప్రభావంతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. పెన్నా నది ఉగ్రరూపంతో పలు గ్రామాలు నీటమునిగాయి. ఈ ప్రాంతాల్లో జిల్లా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి ఇవాళ పర్యటించారు. బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/37coqPu
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour