Monday, 23 November 2020

వీడియో: వైసీపీకి క్షమాపణలు చెప్పిన రఘునందన్: వైఎస్సార్‌ను మహానేతగా: డ్యామేజ్ కంట్రోల్

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీకి చెందిన దుబ్బాక శాసన సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు మెట్టు దిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. దీనిపై ఓ వీడియోను విడుదల చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లేదా ఆయన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/373GSJQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour