Sunday, 15 November 2020

తెరచుకున్న షిరిడీ సాయి ఆలయం .. కఠిన ఆంక్షలతో మహారాష్ట్రలోనూ .. గైడ్ లైన్స్ ఇవే !!

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో దర్శనాలపై ఆంక్షలు విధించారు .కరోనా వైరస్ కారణంగా దేశమంతా కుదేలైంది. ఇంకా కరోనా నుండి బయటపడడం కోసం దేశం ప్రయత్నం చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కరోనా ప్రోటోకాల్ కారణంగా ఎనిమిది నెలలపాటు మూసివేయబడిన ఆలయాలు ఒక్కొక్కటిగా తెరుచుకున్నాయి. నిబంధనలు పాటిస్తూ శబరిమల ఆలయం ఆదివారం సాయంత్రం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3nqsDWe
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour