Thursday, 5 November 2020

భారత విమానాలను తాత్కాలికంగా రద్దు చేసిన చైనా: కరోనానే కారణమట!

న్యూఢిల్లీ/బీజింగ్: కరోనా మహమ్మారిని ప్రపంచంపైకి వదిలిన చైనా.. ఇప్పుడు ప్రపంచ దేశాలనే దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనావైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. కోట్లాది మంది కరోనాబారినపడగా, లక్షలాది మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కాగా, తాజాగా, కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా భారత్ నుంచి వచ్చే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3evp9OU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour