Monday, 9 November 2020

డోక్లాం దురాక్రమణకు చైనా మరో ప్లాన్... వక్రబుద్ది మరోసారి బట్టబయలు... వెనక్కి తగ్గినట్లే తగ్గి...

మూడేళ్ల క్రితం డోక్లాం భూభాగాన్ని ఆక్రమించి రోడ్డు నిర్మాణానికి విఫలయత్నం చేసిన చైనా.. ఈసారి దొడ్డిదారిన తన పంతాన్ని నెగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అక్రమ సొరంగ మార్గం ద్వారా డోక్లాం పీఠభూమిలోకి ప్రవేశించి రోడ్డు నిర్మాణ పనులు చక్కబెట్టాలని భావిస్తోంది. ఇందుకోసం మెరుగ్ లా పాస్ వైపు నుంచి డోక్లాం పీఠభూమిలోకి సొరంగం మార్గం నిర్మిస్తోంది. తద్వారా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kiKPPA
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour