Tuesday, 17 November 2020

పాకిస్తాన్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయిన గోఎయిర్ విమానం...

గోఎయిర్‌కి చెందిన రియాధ్-ఢిల్లీ విమానం మంగళవారం అత్యవసర పరిస్థితుల్లో కరాచీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో ఓ వ్యక్తికి(30) హఠాత్తుగా గుండెపోటు రావడంతో విమానాన్ని పైలట్ కరాచీలోని జిన్నా విమానాశ్రయం వైపు మళ్లించాడు. అక్కడి విమానాశ్రయంలో గోఎయిర్ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయింది. అయితే గుండెపోటుకి గురైన వ్యక్తి అప్పటికే మృతి చెందినట్లు తెలుస్తోంది. దీనిపై ఇంకా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36KYdHx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour