ముంబై: బాలీవుడ్ ఫైర్బ్రాండ్ కంగనా రనౌత్కు చెందిన ముంబైలోని కార్యాలయం మణికర్ణిక ఫిల్మ్స్ భవనం కూల్చివేత వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈ వ్యవహారంలో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారని తేలింది. భవనం కూల్చివేతకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కంగనా రనౌత్కు అనుకూలంగా తీర్పు వెలువడింది. ఆమె పట్ల బీఎంసీ అధికారులు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/367HUW5
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment