Sunday, 8 November 2020

జస్టిస్‌ ఎన్వీ రమణపై జగన్ ఫిర్యాదు- కోర్టు ధిక్కరణ మళ్లీ తిరస్కరణ- సుమోటో చర్యలేనన్న అటార్నీ

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ సీఎం జగన్‌ భారత ప్రధాన న్యాయమూర్తికి చేసిన ఫిర్యాదుపై కోర్టు ధిక్కరణకు కేంద్రం మరోసారి అయిష్టత చూపింది. ఈ మేరకు లాయర్‌ అశ్వినీ ఉపాధ్యాయ్‌ కోర్టు ధిక్కరణ చర్యల కోసం కోరిన అనుమతిని అటార్నీ జనరల్‌ కేకే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/38lAnoh
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour