Wednesday, 25 November 2020

ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారం: జగన్ సర్కార్‌కు అనుకూలంగా సుప్రీం: సస్పెన్షన్‌కు ఓకే

అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో మరో ఆదేశం వెలువడింది. అమరావతి భూములు కుంభకోణంలో మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ విచారణపై ఏపీ హైకోర్టు జారీ చేసిన గ్యాగ్ ఆర్డర్‌ను ఎత్తేస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసిన మరుసటి రోజే.. మరో అనుకూల ఆదేశం వెలువడింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2V1OTcG
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour