Monday, 16 November 2020

ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు -నాలుగు నెలల మౌనం వీడి నిప్పులు -నామినేటెడ్ సీఎం అంటూ

ఎన్నికల వ్యూహకర్తగా దేశం నలుమూలలా వివిధ రాష్ట్రాల్లో ఆయన సత్తా చాటుకున్నారు.. ఒక దశలో.. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా నిలబెట్టడమనే ఘనత కూడా ఆయన ఖాతాలోకే వెళ్లింది.. ఇప్పుడు కూడా పలు రాష్ట్రాల్లో ఆయా పార్టీలను గెలిపించే గురుతర బాధ్యతను నెత్తికెత్తుకున్నారు.. కానీ.. సొంత రాష్ట్రంలో అతి కీలకమైన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం పూర్తిగా సైలెట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3f2PhAU
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour