Wednesday, 18 November 2020

మళ్లీ ఎన్‌పీఆర్ తేనెతుట్టెను కదుపుతున్న కేంద్రం- బీహార్‌ పోల్స్‌ ముగియడంతో...

వివాదాస్పద జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)పై గతంలో అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో కేంద్రం గతంలో దాన్ని పక్కనబెట్టింది. గతేడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో విమర్శలు రాకుండా ఈ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే తాజాగా దీని ప్రశ్నావళి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌)లో దేశవ్యాప్తంగా ప్రజల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35KHnt3
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour