Wednesday, 4 November 2020

అవి మోడీ ఓటింగ్ మెషీన్లు ... అయినా సరే బీహార్ లో విజయం మాదే ..రాహుల్ గాంధీ

బీహార్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ నవంబరు 7వ తేదీన జరుగనుంది. ఇంకా ఎన్నికలు జరగాల్సిన నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు. ఒకపక్క బిజెపి నుండి నేడు జేపీ నడ్డా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం చేస్తుండగా, మరోపక్క కాంగ్రెస్ పార్టీ నుండి రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ప్రచారంలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2TUuohI
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour