జోహన్నెస్బర్గ్/న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ మునిమనవడు సతీష్ ధుపేలియా కరోనాతో కన్నుమూశార. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్బర్గ్లో కరోనాతోపాటు ఇతర అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ సతీష్ ధుపేలియా(66) ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా సతీష్ న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబసభ్యులు తెలిపారు. దీనికి చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయన కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఆదివారం
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35W6mtG
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment