ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖరారు చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు సోమవారం(నవంబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి,ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్లు ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ముగ్గురి ఎంపికకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఆదివారం(నవంబర్ 15) గెజిట్ నోటిఫికేషన్
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kDWLeW
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment