Sunday, 15 November 2020

నేడే మండలిలో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం...

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఖరారు చేసిన ముగ్గురు ఎమ్మెల్సీలు సోమవారం(నవంబర్ 16) ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రముఖ కవి,ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న,మాజీ మంత్రి బస్వరాజు సారయ్య,ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్‌లు ఎమ్మెల్సీలుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ముగ్గురి ఎంపికకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోదం తెలపడంతో ప్రభుత్వం ఆదివారం(నవంబర్ 15) గెజిట్‌ నోటిఫికేషన్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kDWLeW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour