Wednesday, 4 November 2020

ప్రతినిధుల సభపై డెమొక్రాట్స్ నియంత్రణ సాధించారా?

వాషింగ్టన్: ఊహించిన విధంగానే డెమొక్రాట్లు మంగళవారం ప్రతినిధుల సభపై తమ నియంత్రణను నిలుపుకున్నారని వార్తలు వస్తున్నాయి. యూఎస్ నెట్‌వర్క్‌లు ఈ మేరకు నివేదించాయి, 435 సీట్ల ఛాంబర్‌లో తమ మెజారిటీని కొద్దిగా విస్తరించిందని పేర్కొన్నాయి. . హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తన పార్టీ మెజారిటీని ఎన్నికల్లో కనీసం నాలుగు లేదా ఐదు సీట్లు పెంచుతారని ఫాక్స్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3jY6IDQ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour