Saturday, 28 November 2020

ఐపీఎల్ మత్తులో ఆసీస్: సిడ్నీ పిచ్‌పై కోహ్లీ..గల్లీ క్రికెటర్ కంటే అధ్వాన్నం: లోయెస్ట్ యావరేజ్

సిడ్నీ: ప్రాణాంతక కరోనా వైరస్ వల్ల అనివార్యంగా ఏర్పడిన సుదీర్ఘ విరామం అనంతరం భారత క్రికెట్ జట్టు చేపట్టిన ఆస్ట్రేలియా పర్యటన బోణీ సగటు అభిమానిని తీవ్రంగా నిరాశపరిచింది. నాసిరకం బౌలింగ్.. దానికి అనుగుణంగా బ్యాటింగ్ శైలి సిరీస్ మొత్తంపై ప్రభావాన్ని చూపేలా కనిపిస్తోంది. తొలి వన్డే ఆడిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఇంకాస్సేపట్లో రెండో వన్డేలో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J8095h
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour