Saturday, 14 November 2020

రోజూ బూతులు వినాల్సి వస్తోంది, లింకన్, నెహ్రూ కలలుకన్న సమాజం ఏదీ, చంద్రబాబు ధ్వజం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. దీపావళి, బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. సర్కార్ తీరుపై మండిపడ్డారు. చీకట్లను పారదోలే వెలుగుపూల దీపావళి తెలుగువారి లోగిళ్లలో ఆనంద దీపావళి కావాలి అని చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో కరోనా కల్లోలం, వరుస వరద విపత్తులతో ప్రజలు ఆర్థికంగా కోలుకోలేకుండా ఉన్నారని తెలిపారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35uUkH9
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour