Sunday, 15 November 2020

షాకింగ్ : పూజ చేస్తూనే కుప్పకూలిపోయిన మాజీ ఎమ్మెల్యే... ఆలయంలోనే కన్నుమూత..

పుట్టుక-చావు నడుమ బతుకనేది క్షణభంగుర బుద్బుదప్రాయం. ఏ క్షణాన దేహం చలనం కోల్పోతుందో చెప్పడం కష్టం. తాజాగా మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో జరిగిన ఘటనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన ఓ మాజీ ఎమ్మెల్యే... ఆ క్రతువులో ఉండగానే ప్రాణాలు విడిచారు. అకస్మాత్తుగా గుండెనొప్పి రావడంతో... ఉన్నచోటే కుప్పకూలిపోయారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3psNpXf
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour