Wednesday, 18 November 2020

తుంగభద్ర పుష్కరాలు : కరోనా నెగటివ్ సర్టిఫికెట్ ఉంటేనే ఘాట్‌లోకి అనుమతి...

ఈ నెల 20 నుంచి తెలంగాణలో తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఆలంపూర్ పరిధిలో ఉన్న నాలుగు పుష్కర ఘాట్లలో పుష్కరాలు నిర్వహించనున్నారు.ఈ సారి కోవిడ్‌ 19 నేపథ్యంలో ప్రత్యేక జాగ్రత్తలు,నిబంధనల నడుమ పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ర్ట ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 1

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3kCJvHn
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour