Thursday, 12 November 2020

మరో కుట్రకు తెరతీసిన చైనా- అరుణాచల్‌ సరిహద్దు వరకూ రైల్వేలైన్‌ నిర్మాణం ప్రారంభం

భారత్‌తో సరిహద్దు ప్రతిష్టంభన తొలగించేందుకు కృషి చేస్తున్నట్లు ఓ పక్క నటిస్తూనే మరోవైపు కుట్రలకు చైనా తెరదీస్తోంది. సిల్క్‌ రూట్ వెంబడి భారత్‌ నిర్మిస్తున్న రోడ్డు మార్గంపై గుర్రుగా ఉన్న చైనా.. ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌ సమీపంలో కొత్తగా రైలు మార్గం నిర్మాణం ప్రారంభించడం ఆందోళన రేపుతోంది. చైనాను టిబెట్‌తో కలుపుతూ నిర్మిస్తున్న రెండో అతిపెద్ద రైలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35pUGyJ
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour