Friday, 13 November 2020

కొంపముంచిన కరోనా-దేశవ్యాప్తంగా పెరిగిన డయాబెటిస్‌ కేసులు - ప్రమాద ఘంటికలు

దేశవ్యాప్తంగా కరోనా సమయంలో జనం ఇళ్లకే పరిమితం కావడం తీవ్ర ప్రభావం చూపినట్లు నివేదికలు వస్తున్నాయి. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో జనం ఇళ్లలోనే ఉండిపోవడం వల్ల వారి శరీరంలో బ్లడ్‌ షుగర్‌ స్ధాయిలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా డయాబెటిస్‌ రోగుల శరీరాల్లో ఈ స్ధాయిలు తీవ్రంగా ఉన్నట్లు తాజాగా డాక్టర్లు నిర్ధారించారు. నవంబర్ 14న అంతర్జాతీయ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2UwXlAp
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour