Wednesday, 18 November 2020

పేదలకు జగన్ క్రిస్మస్‌ కానుక- ఇళ్ల స్ధలాల పంపిణీకి ముహుర్తం- అదే రోజు నిర్మాణాలూ ప్రారంభం

ఏపీలో పలుమార్లు వాయిదా పడిన పేదలకు ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ప్రస్తుతం కరోనా కాస్త తగ్గుముఖం పట్టడంతో ఇళ్ల స్ధలాల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని ప్రభుత్వం భావిస్తోంది. ఏపీలో వైసీపీ నవరత్నాల హామీ మేరకు పేదలకు ఇళ్ల స్ధలాల

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IOZIfm
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour