Sunday, 8 November 2020

బీహార్‌ ఫలితాల వేళ మహాకూటమికి ప్రలోభాల భయం- పాట్నాకు కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్లు

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ మహాకూటమిలో టెన్షన్‌ పెరుగుతోంది. ఎగ్జిట్‌ పోల్స్‌లో ఆర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి విజయం తథ్యమంటూ దాదాపు అన్ని సర్వేలు ప్రకటించినా.. అధికార ఎన్డీయే ప్రలోభాలకు దిగవచ్చన్న పుకార్లు ఊపందుకున్నాయి. దీంతో మహాకూటమిలోని పార్టీలన్నీ అప్రమత్తమవుతున్నాయి. గతంలో మణిపూర్‌, గోవా వంటి రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32I74Zx
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour