Sunday, 22 November 2020

‘ఎంఐఎం తలుచుకుంటే రెండు నెలల్లో టీఆర్ఎస్ సర్కారు కూలుతుంది’ - ప్రెస్ రివ్యూ

ఎంఐఎం తలుచుకుంటే తెలంగాణలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రెండు నెలల్లో కూలిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ వ్యాఖ్యానించారంటూ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక ఓ వార్త రాసింది. ‘నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చి, కళ్లు తెరిచిన’ టీఆర్‌ఎస్‌ నాయకుడు కేటీఆర్‌ చిలుక పలుకులు పలుకుతున్నారని అహ్మద్ ఖాన్ ఎద్దేవా చేశారు. తమ‌ పార్టీ ఇలాంటి నాయకులను ఎంతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2IQHsTv
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour