Wednesday, 25 November 2020

ఉగ్రరూపం దాలుస్తున్న నివర్ తుఫాన్... తిరుమలలో భారీ వర్షం,విరిగిపడ్డ కొండచరియలు...

వాతావరణశాఖ వెల్లడించినట్లుగానే బుధవారం అర్ధరాత్రి,గురువారం తెల్లవారుజామున 2.30గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో నివర్ తుఫాన్ తీరం దాటింది. దీని ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. అక్కడి హరిణి ఘాట్ రోడ్డు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే అప్రమత్తమైన టీటీడీ సిబ్బంది జేసీబీ సాయంతో వాటిని తొలగిస్తున్నారు. తుఫాన్ అతితీవ్ర రూపం దాల్చడంతో తిరుమలను భారీ వర్షం

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2J31jiq
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour