Monday, 23 November 2020

కరోనాతో చనిపోయాడన్నారు-బాడీ ఇస్తే అంత్యక్రియలు చేసేశారు-చివరికి కోలుకుని ఇంటికి....

ప్రస్తుతం కరోనా కాలం. కుటుంబ సభ్యులకు కరోనా సోకినా దగ్గరుండి చికిత్స చేయించని పరిస్దితి. చనిపోయినా అంత్యక్రియలు నిర్వహించలేని దుస్ధితి దాపురించింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో ఓ 75 ఏళ్ల వృద్ధుడికి కరోనా సోకింది. చికిత్స కొనసాగుతుండగానే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని కూడా తీసుకెళ్లారు. అశ్రునయనాలతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/339iMfM
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour