Monday, 30 November 2020

జగన్ ‘కోడికత్తి’లానే నాని ‘తాపీ దాడి’ -అప్పుడే చంపగలమన్న మాజీ పోలీస్ -ప్రాణాలిస్తానన్న మహిళ

ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని వెంక‌ట్రామ‌య్య (నాని)పై హత్యాయత్నం కేసులో దర్యాప్తు వేగం పెంచినట్లు కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ సోమవారం మీడియాకు తెలిపారు. మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో ఆదివారం ఊహించని విధంగా ఘటన జరిగిన సమయంలో అక్కడ ఇద్దరు పోలీసులు మాత్రమే విధుల్లో ఉండటంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ జరిపితే కానీ వాస్తవాలు వెలుగులోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3qnHtzc
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour