Sunday, 15 November 2020

జస్టిస్‌ ఎన్వీరమణపై ఛీఫ్ జస్టిస్‌కు ఫిర్యాదు- జగన్ వాదనేంటి ? పిటిషనర్ల వాదనేంటి ?

సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఏపీ హైకోర్టులోని కొందరు న్యాయమూర్తులతో కలిసి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ ఛీఫ్‌ జస్టిస్‌కు సీఎం జగన్‌ రాసిన లేఖ మరోసారి తెరపైకి రానుంది. వివాదాస్పద లేఖ రాసిన జగన్‌ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విచారణ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3pu1T98
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour