Tuesday, 10 November 2020

ఏపీలో దీపావళి టపాసులపై ప్రభుత్వం ఆంక్షలు- ఆ రెండు గంటలే అవకాశం

కరోనా ప్రభావం ఈసారి దీపావళి సంబరాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైరస్‌ దృష్ట్యా దీపావళి బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లకు ప్రభుత్వం అనుమతిస్తుందో లేదో తెలియక మథన పడ్డ వ్యాపారులకు ఏపీ ప్రభుత్వం స్వల్ప ఊరటనిచ్చింది. కాలుష్యం వెదజల్లని పర్యావరణహిత టపాసులు మాత్రమే అమ్మాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి అవకాశాలున్నందున కాలుష్య ప్రభావిత ప్రాంతాల్లో దీపావళి బాణాసంచా క్రయవిక్రయాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3eJGSlW
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour