వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఒక్కసారిగా వేడెక్కింది. లక్షలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. రహదారులన్నీ కిటకిటలాడాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు మద్దతుగా నిలిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lCrKta
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment