Saturday, 14 November 2020

ట్రంప్‌కు వెన్నుపోటు: వేడెక్కిన వాషింగ్టన్: రోడ్డెక్కిన లక్షలాది మంది: ఏం జరుగుతోంది?

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఒక్కసారిగా వేడెక్కింది. లక్షలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. రహదారులన్నీ కిటకిటలాడాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3lCrKta
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour