ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రికవరీ రేటు కూడా బాగుండటంతో వైద్యారోగ్య శాఖ ఊపిరి పీల్చుకుంది. అయితే కరోనా వైరస్ టెస్ట్ ధరను ప్రభుత్వం మరోసారి తగ్గించింది. తొలుత రూ.2200 ఆపై ఉన్న ధరను తక్కువ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తగ్గించడంతో.. అనుమానం ఉన్నవారు నేరుగా ల్యాబ్ వెళ్లి టెస్ట్ చేసే అవకాశం ఉంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JTmOSD
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment