పాట్నా: బిహార్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలు తారుమారైన వేళ.. అధికారానికి అతి సమీపంలో ఆగిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత తేజస్వి యాదవ్ మీడియా ముందుకొచ్చారు. ఫలితాలు వెలువడిన తరువాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలపై రాజధాని పాట్నాలో ఆయన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటమిపాలు కావడానికి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35q5tcy
https://ift.tt/eA8V8J
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment