Thursday, 12 November 2020

బీజేపీ..బ్యాక్‌డోర్ ఎంట్రీ: ఎన్నికల అధికారులను అడ్డుగా పెట్టుకుని గెలిచారు: తేజస్వి

పాట్నా: బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అంచనాలు తారుమారైన వేళ.. అధికారానికి అతి సమీపంలో ఆగిపోయిన పరిస్థితుల్లో రాష్ట్రీయ జనతా దళ్ అధినేత తేజస్వి యాదవ్ మీడియా ముందుకొచ్చారు. ఫలితాలు వెలువడిన తరువాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఎన్నికల ఫలితాలపై రాజధాని పాట్నాలో ఆయన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఓటమిపాలు కావడానికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/35q5tcy
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour