Monday, 16 November 2020

అబ్దుల్ సలాం ఆత్మహత్య కేసుపై సోము వీర్రాజు సంచలనం- పోలీసుల్ని ఎలా అరెస్టు చేస్తారన్న బీజేపీ ఛీఫ్‌

నంద్యాలలో పోలీసు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో ఏపీ ప్రభుత్వ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తప్పుబట్టారు. ఆత్మహత్య వ్యవహారంలో పోలీసులను అరెస్టు చేయడం సరికాదని సోము తెలిపారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే సీఎంను అరెస్టు చేస్తారా అని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. నంద్యాలలో పోలీసు వేధింపులతో రైలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/36BYo85
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour