Thursday, 26 November 2020

ఢిల్లీకి రైతుల లాంగ్‌ మార్చ్‌ హింసాత్మకం- వ్యవసాయ చట్టాలపై ఆక్రోశం

కేంద్రం తీసుకొచ్చిన మూడు కార్పోరేట్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు మరోసారి రోడ్డెక్కారు. పంజాబ్‌, హర్యానతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు ఢిల్లీకి లాంగ్‌ మార్చ్‌ చేపట్టారు. వీరిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పలుచోట్ల లాంగ్‌ మార్చ్‌కు బయలుదేరిన రైతులు పోలీసుల బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్‌, వాటర్‌

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2JeMgBX
https://ift.tt/eA8V8J

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour